వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసియాఛాంప్‌ ఫైనల్‌లో సానియా ఓటమి

By Staff
|
Google Oneindia TeluguNews

జమ్ము:జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీమహ్మద్‌ సయాద్‌ మరోసారి మిలిటెంట్లదాడి నుంచి తప్పించుకున్నారు.అనంతనాగ్‌ జిల్లా మెజిస్ట్రేట్‌కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు దాఖలుచేస్తుండగా బుధవారం సాయంత్రంసయాద్‌పై మిలిటెంట్లు దాడి చేశారు.

మిలిటెంట్లుజరిపిన ఈ రైఫిల్‌ గ్రెనేడ్‌ దాడిలోఆరుగురు గాయపడ్డారు. ఒక గ్రెనేడ్‌జిల్లా పోలీసు ఛీఫ్‌ కార్యాలయ సముదాయంలోపేలగా, మరో రెండు జిల్లా మెజిస్ట్రేట్‌కార్యాలయంలో పేలాయి. పహల్గాంశాసనసభా నియోజకవర్గం నుంచినామినేషన్‌ పత్రాలు దాఖలు చేసి సయాద్‌శ్రీనగర్‌కు తిరుగు ముఖం పట్టారు. ఈదాడికి పాల్పడిందెవరనేది ఇంకాతెలియలేదు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X