వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పియంప్రకటనకు ఏ ప్రత్యేకతా లేదు:టిడిపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:అనంతపురం జిల్లా ఆత్మకూరుమండలం మద్దిగుబ్బ పీపుల్స్‌వార్‌సభలో కానిస్టేబుల్‌ను బట్టలూడదీసి,చితకబాదిన సంఘటనను తీవ్రంగాపరిగణిస్తున్నామని రాష్ట్ర హోం మంత్రికె. జానారెడ్డి అన్నారు. మద్దిగుబ్బగ్రామంలో బుధవారం జరిగినపీపుల్స్‌వార్‌ సభలో మఫ్టీలో విధులునిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ను బట్టలూడ దీసినగ్నం ఊరేగిస్తూ చితక బాదారు.పీపుల్స్‌వార్‌ ప్రతినిధులువరవరరావు, కళ్యాణరావులసమక్షంలోనే ఈ సంఘటన జరిగింది.

విధులునిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ను బట్టలూడి దీసికొట్టిన సంఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జానారెడ్డి గురువారం విలేకరులతోఅన్నారు. ఇటువంటి సంఘటనలనుసహించబోమని ఆయన అన్నారు. విధులనిర్వహిస్తున్న కానిస్టేబుల్‌నుఅడ్డుకోవడమే కాకుండా దుశ్చర్యకుపాల్పడడం దురదృష్టకరమైనసంఘటన అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యహక్కుల కోసం జరుగుతున్న సభలో ఒకపౌరుడిగానే కాకుండా ఉద్యోగిగా తనవృత్తి ధర్మం నిర్వర్తిస్తున్న ఉద్యోగిపైదౌర్జన్యానికి పాల్పడడం తీవ్రమైనవిషయమని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X