వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పియంప్రకటనకు ఏ ప్రత్యేకతా లేదు:టిడిపి
హైదరాబాద్:అనంతపురం జిల్లా ఆత్మకూరుమండలం మద్దిగుబ్బ పీపుల్స్వార్సభలో కానిస్టేబుల్ను బట్టలూడదీసి,చితకబాదిన సంఘటనను తీవ్రంగాపరిగణిస్తున్నామని రాష్ట్ర హోం మంత్రికె. జానారెడ్డి అన్నారు. మద్దిగుబ్బగ్రామంలో బుధవారం జరిగినపీపుల్స్వార్ సభలో మఫ్టీలో విధులునిర్వహిస్తున్న కానిస్టేబుల్ను బట్టలూడ దీసినగ్నం ఊరేగిస్తూ చితక బాదారు.పీపుల్స్వార్ ప్రతినిధులువరవరరావు, కళ్యాణరావులసమక్షంలోనే ఈ సంఘటన జరిగింది.
Comments
Story first published: Thursday, September 23, 2004, 23:53 [IST]