వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పియంప్రకటనకు ఏ ప్రత్యేకతా లేదు:టిడిపి
హైదరాబాద్:ముఖాముఖి చర్చలకు రాష్ట్ర ప్రభుత్వంనక్సలైట్ నాయకులను ఆహ్వానించింది. ఈమేరకు హోం మంత్రి కుందూరుజానారెడ్డి పీపుల్స్వార్, జనశక్తినాయకులకు రాసిన లేఖనుపీపుల్స్వార్ ప్రతినిధివరవరరావుకు పంపారు. ఈచర్చలు వచ్చే నెల రెండవ తేదీ నుంచిప్రారంభం కావాలని సూచించినట్లు జానారెడ్డిగురువారం విలేకరులతో చెప్పారు.
Comments
Story first published: Thursday, September 23, 2004, 23:53 [IST]