వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పియంప్రకటనకు ఏ ప్రత్యేకతా లేదు:టిడిపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడుఐపిఎస్‌ అధికారులను పెద్ద ఎత్తున బదిలీచేసింది. ప్రతిష్టాత్మకమైన విజయవాడపోలీసు కమిషనర్‌ పదవిని సీనియర్‌ఐపిఎస్‌ అధికారి ఉమేష్‌ షరాఫ్‌కుఅప్పగించారు.

నిజాయితీపరుడిగా పేరున్న ఉమేష్‌ విజయవాడలోశాంతి భద్రతలనుపునరుద్ధరించగలరన్న విశ్వాసంతోప్రభుత్వం ఉంది. స్పోర్ట్స్‌ ఐజిగా టిపి దాస్‌,వరంగల్‌ ఐజిగా అనురాగ్‌ శర్మను,గ్రేహోండ్స్‌ ఐజిగా కె. దుర్గాప్రసాద్‌, సిఐడిఎస్పీగా ఆర్‌కె మీనా, మహబూబ్‌ నగర్‌ఎస్పీగా విక్రంసింగ్‌ మాన్‌నియమితులయ్యారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X