వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌దర్బార్లు పెట్టవద్దు: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లి:అనంపురం జిల్లాలోని హత్యలపైతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు జాతీయమానవహక్కు కమీషన్‌కు ఫిర్యాదుచేశారు. ఆయన నేతృత్వంలోతెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందంశుక్రవారం కమీషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ఆనంద్‌ను కలిసింది.

రాజకీయహత్య దర్యాప్తునకు రాయలసీమజిల్లాల్లో పర్యటించాలని చంద్రబాబు జస్టిస్‌ఆనంద్‌ను కోరారు. ఈ హత్యకుడియస్‌పి బాలనరసింహారెడ్డి, మంత్రిజె.సి. దివాకర్‌ రెడ్డి బాధ్యులనిఆయన ఆరోపించారు. నేరచరిత గలరాష్ట్ర మంత్రులపై రాష్ట్రవ్యాప్తఆందోళన చేపడుతామని ఆయనచెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి నేరచరితపై ఒక బులిటెన్‌ విడుదలచేస్తామని కూడా ఆయన చెప్పారు.అనంతరంచంద్రబాబు రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌నుమర్యాదపూర్వకంగా కలిశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X