వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌దర్బార్లు పెట్టవద్దు: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:మత ప్రాతిపదికపై ముస్లింలకు విద్య,ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించి రాష్ట్రప్రభుత్వం నవ్వుల పాలైందనిభారతీయ జనతా పార్టీ (బిజెపి)శాసనసభ్యుడు జి. కిషన్‌ రెడ్డివ్యాఖ్యానించారు. మతం ఆధారంగారిజర్వేషన్లు కల్పించడం సరైందికాదని ఆయన శుక్రవారం విలేకరులసమావేశంలో అభిప్రాయపడ్డారు.

పేదముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్నితాము వ్యతిరేకించడం లేదని,అయితే ఆ రిజర్వేసన్లు మతప్రాతిపదికపై జరగకూడదని ఆయనఅన్నారు. రిజర్వేషన్ల కల్పనలో సాంఘికఅసమానతలను, ఆర్థిక వెనుబాటుతనాన్ని ప్రాతిపదికలుగా తీసుకోవాలని ఆయనఅన్నారు. ఆర్థిక వెనుకబాటు తనాన్నిప్రాతిపదికగా తీసుకుని, ఆర్థికవెనకబడిన వర్గాల జాబితా రూపొందించి,అందులో భాగంగా పేద ముస్లింలకురిజర్వేషన్లు కల్పించాలని ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X