వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్దర్బార్లు పెట్టవద్దు: వైయస్
హైదరాబాద్:నాలుగు వందల కోట్ల విలువైన భూములకేటాయింపు కేసులో మాజీ ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడుకు హైకోర్టుశుక్రవారం నోటీసులు జారీ చేసింది.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోహైదరాబాద్ సమీపంలోని గచ్చిబౌలిలోస్పోర్ట్స్ అకాడమీకి కేటాయించినభూముల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూకాంగ్రెస్ నాయకుడు పాల్వాయిగోవర్దన్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలుచేశారు. ఈ కేసులో హైకోర్టుచంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది.
Comments
Story first published: Friday, September 24, 2004, 23:53 [IST]