వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌దర్బార్లు పెట్టవద్దు: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నాలుగు వందల కోట్ల విలువైన భూములకేటాయింపు కేసులో మాజీ ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడుకు హైకోర్టుశుక్రవారం నోటీసులు జారీ చేసింది.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోహైదరాబాద్‌ సమీపంలోని గచ్చిబౌలిలోస్పోర్ట్స్‌ అకాడమీకి కేటాయించినభూముల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూకాంగ్రెస్‌ నాయకుడు పాల్వాయిగోవర్దన్‌ రెడ్డి రిట్‌ పిటిషన్‌ దాఖలుచేశారు. ఈ కేసులో హైకోర్టుచంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది.

స్పోర్ట్స్‌అకాడమీ కోసం ఐయంజి అనే ఒక ప్రైవేట్‌సంస్థకు నాలుగు వందల ఎకరాల భూమినిగత తెలుగుదేశం ప్రభుత్వంకేటాయించిందని, ఈ కేటాయింపులో అక్రమాలుజరిగాయని పటిషనర్‌ ఆరోపించారు. ఈభూమిని రెండు కోట్ల రూపాయలకే గతప్రభుత్వం ప్రైవేట్‌ సంస్థకుకట్టబెట్టిందని ఆయనఆరోపించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X