వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్దర్బార్లు పెట్టవద్దు: వైయస్
అనంతపురం:అనంతపురం జిల్లా ఆత్మకూరుమండలం మదిగుబ్బలో కానిస్టేబుల్నునగ్నంగా ఊరేగించి చితక బాదినసంఘటనలో కేసులను ప్రభుత్వంఉపసంహరించుకుంటే ఊరుకోబోమని పోలీసుఅధికారుల సంఘం అధ్యక్షుడుఅనంతరాములు హెచ్చరించారు. పోలీసుఅధికారుల సంఘం నాయకులుశుక్రవారం కానిస్టేబుల్నుపరామర్శించారు. వరంగల్ జిల్లామొగిలిచెర్ల కేసు మాదిరిగా ఈ కేసునుఉపసంహరించుకుంటే సహించబోమనిఅనంతరాములు అన్నారు.
Story first published: Friday, September 24, 2004, 23:53 [IST]