వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పియంప్రకటనకు ఏ ప్రత్యేకతా లేదు:టిడిపి

By Staff
|
Google Oneindia TeluguNews

ఏలూరు:ఐదేళ్ళలోగా పోలవరం నీటిపారుదలప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిప్రకటించారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులకు టెండర్లప్రక్రియను ప్రారంభించామని ఆయనప్రజల హర్షద్వానాల మధ్యప్రకటించారు.

యాభై ఎనిమిది కోట్లరూపాయల వ్యయంతో నిర్మించిన కొవ్వాడజలాశయానికి ఆయన శంకుస్ధాపన చేశారు.శనివారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వాడలో బహిరంగసభలో ప్రసంగించారు.గోదావరి నదిలో తగిన మొత్తంలో నీరుఉండేలా చూస్తామని ఆయన అన్నారు.గోదావరి నుంచి విశాఖపట్నానికి నీరుఅందించే ప్రాజెక్టుకు ఆయనశంకుస్ధాపన చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X