వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పియంప్రకటనకు ఏ ప్రత్యేకతా లేదు:టిడిపి
ఏలూరు:ఐదేళ్ళలోగా పోలవరం నీటిపారుదలప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిప్రకటించారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులకు టెండర్లప్రక్రియను ప్రారంభించామని ఆయనప్రజల హర్షద్వానాల మధ్యప్రకటించారు.
యాభై ఎనిమిది కోట్లరూపాయల వ్యయంతో నిర్మించిన కొవ్వాడజలాశయానికి ఆయన శంకుస్ధాపన చేశారు.శనివారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వాడలో బహిరంగసభలో ప్రసంగించారు.గోదావరి నదిలో తగిన మొత్తంలో నీరుఉండేలా చూస్తామని ఆయన అన్నారు.గోదావరి నుంచి విశాఖపట్నానికి నీరుఅందించే ప్రాజెక్టుకు ఆయనశంకుస్ధాపన చేశారు.
Comments
Story first published: Saturday, September 25, 2004, 23:53 [IST]