వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌వ్యాఖ్యాలపై హైదరాబాద్‌లో ర్యాలీ

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నో:జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్‌డి ఎ)ప్రభుత్వ హయాంలో జరిగినకుంభకోణాలపై తమ ప్రభుత్వంవిచారణ జరిపిస్తుందని కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్‌చెప్పారు. కాంగ్రెస్‌, ఐక్య ప్రగతిశీలకూటమి భాగస్వామ్య పక్షాలు లేవనెత్తినఅంశాలపై ప్రభుత్వం తగిన చర్యలుతీసుకుంటామని ఆయన ఆదివారంవిలేకరుల సమావేశంలో చెప్పారు.

గతప్రభుత్వం మూడు వేల అయిదువందల కోట్ల విలువ చేసే ఒక వేయా ఇరవైఅయిదు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ శాఖఫ్లాట్లను, ఇళ్లను కూలగొట్టి ఆ భూమినిరాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌యస్‌యస్‌)కు, దాని సోదరసంస్థలకు పంచిపెట్టిందని ఆయనచెప్పారు. ఆ భూముల ఖరీదు పది వేల కోట్లరూపాయలకు పైగా ఉంటుందని ఆయనచెప్పారు. యన్‌డి ఎ ప్రభుత్వహయాంలో జరిగిన అవినీతి కార్యక్రమాలతోపోలిస్తే తమ ప్రభుత్వంలోనికళంకిత మంత్రులంటూ వారిపైచేస్తున్న ఆరోపణలు చాలా చిన్నవని ఆయనఅన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X