వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఆర్వ్యాఖ్యాలపై హైదరాబాద్లో ర్యాలీ
హైదరాబాద్:హైదరాబాద్లో అప్పుడే గణేశ విగ్రహాలనిమజ్జనం ప్రారంభమైంది. గణపతివిగ్రహాలు హుస్సేన్సాగర్కుతరలుతున్నాయి.
గణేశప్రధాన నిమజ్జనోత్సవం రేపుజరుగుతుంది. ఊరేగింపుగా వేలాదిగణేశ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్సాగర్లో జరుగుతుంది. ఊరేగింపుపాతబస్తీ నుంచి ప్రారంభమవుతుంది.ఈ నిమజ్జనోత్సవం సందర్భంగా గట్టిపోలీసు బందోబస్తు ఏర్పాటయింది. ట్రాఫిక్ఆంక్షలు కూడా విధించారు.హైదరాబాద్, సికింద్రాబాద్జంటపగరాల్లో రకరకాల అవతారాలగణపతులు వెలిశారు. ఖైరతాబాద్లోనిఅతి పెద్ద గణేశ విగ్రహం నిమజ్జనంసోమవారం రాత్రి జరుగుతుంది.
Comments
Story first published: Sunday, September 26, 2004, 23:53 [IST]