వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఆర్వ్యాఖ్యాలపై హైదరాబాద్లో ర్యాలీ
హైదరాబాద్:తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోజరిగిన వంద కోట్ల రూపాయల స్కాలర్షిప్లకుంభకోణంపై దర్యాప్తు జరిపించాలనిమాలమహానాడు అధ్యక్షుడు పి.వి. రావుప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సి,ఎస్టిలకు రాయితీలు కల్పించాలని ఆయనఆదివారం విలేకరుల సమావేశంలోప్రభుత్వాన్ని కోరారు.
ఎస్సి,ఎస్టి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలనికూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఎస్సిమధ్య చెలరేగిన రిజర్వేషన్లవర్గీకరణ వివాదం త్వరలోసమసిపోతుందని ఆయనఅభిప్రాయపడ్డారు. పలు డిమాండ్లతోత్వరలో సమైక్య ఉద్యమం చేపట్టాలనిఆలోచిస్తున్నట్లు ఆయన తెలిపారు.భూసంస్కరణలు అమలు చేయాలని,ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లుకల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ సమైక్యఉద్యమం చేపట్టనున్నట్లు ఆయనతెలిపారు.
Story first published: Sunday, September 26, 2004, 23:53 [IST]