వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌వ్యాఖ్యాలపై హైదరాబాద్‌లో ర్యాలీ

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ:ఎన్టీ ఆర్‌ వైద్య విశ్వవిద్యాలయంలో తుదివిడత మెడికల్‌ కౌన్సిలింగ్‌ ఐదు గంటలుఆలస్యంగా ప్రారంభమైంది. సాంకేతికలోపాల కారణంగా కౌన్సిలింగ్‌ ప్రారంభంఆదివారం మధ్యాహ్నం రెండు గంటలప్రాంతంలో మొదలైంది. మిగిలిపోయినమెడికల్‌, దంత కళాశాలల్లోని సీట్లనుఈ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు.

మెడికల్‌కౌన్సెలింగ్‌ ప్రారంభం ఆలస్యంఅవుతుండడంతో విద్యార్థులు, వారితల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆలస్యానికి అధికారులు కారణంచెప్పకపోవడంతో వారు వాగ్వివాదానికిదిగారు. మండుటెండులు ఒక వైపు,కౌన్సెలింగ్‌ జాప్యం వారిని తీవ్రఅసంతృప్తికి గురి చేసింది. అధికారులుజాప్యానికి కారణం చెప్పక పోవడంతోవిశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌నుకలవడానికి విద్యార్థులు, వారితల్లిదండ్రులు వెళ్లారు. అయితేపోలీసులు, ఉద్యోగులు వారికి అడ్డుగానిలిచారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X