వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఆర్వ్యాఖ్యాలపై హైదరాబాద్లో ర్యాలీ
హైదరాబాద్:ఉచిత విద్యుత్ భారం రాష్ట్రాలేభరించాలని కేంద్ర విద్యుచ్ఛక్తి శాకమంత్రి పి.యం. సయాద్ చెప్పారు.రాష్ట్రాలు కొన్ని వర్గాలకు ఉచితవిద్యుత్ను అందిస్తే తమకుఅభ్యంతరం లేదని, అయితేఅందుకయ్యే ఖర్చులను రాష్ట్రాలేభరించాలని ఆయన ఆదివారం విలేకరులసమావేశంలో అన్నారు.
ఉచితవిద్యుత్ సరఫరా అమలుకు బడ్జెట్లోకేటాయింపులు జరపాలని ఆయనఅభిప్రాయపడ్డారు. రాష్ట్రాల విద్యుచ్ఛక్తిబోర్డుల ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగాఉన్నదని ఆయన చెప్పారు. విద్యుత్బోర్డుల విషయంలో సమూల మార్పులురావాల్సిన అవసరం ఉన్నదని ఆయనచెప్పారు.
Comments
Story first published: Sunday, September 26, 2004, 23:53 [IST]