వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌వ్యాఖ్యాలపై హైదరాబాద్‌లో ర్యాలీ

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి:రాష్ట్ర మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావు సోమవారం రాజమండ్రి కోర్టుకుహాజరయ్యారు. రెండు కేసుల్లోముద్దాయిగానూ, ఒక కేసులోఫిర్యాదుదారుగానూ ఆయన కోర్టుకుహాజరయ్యారు.

ముప్పైనాలుగవ వార్డు ఉప ఎన్నిక సందర్భంగాజక్కంపూడి రామ్మోహన్‌ రావుతెలుగుదేశం పార్టీ కార్యకర్తపైచేయి చేసుకున్నాడనే ఆరోపణపై కేసునమోదైంది. నీటి పారుదల శాఖ అధికారివిధుల నిర్వహణను అడ్డుకున్నారనేఆరోపణపై ఆయన మీద మరో కేసునమోదైంది. తెలుగుదేశం పార్టీ నేతఒకరిపై జక్కంపూడి పరువు నష్టం దావావేశారు.

ఈ మూడుకేసులకు సంబంధించి ఆయన సోమవారంకోర్టులో హాజరయ్యారు. తన రాజకీయజీవితం మొదలైనప్పటి నుంచి ఏదోకేసులు పెడుతూనే వున్నారని, ప్రతి సారీతాను కోర్టుకు హాజరువుతూనే ఉవ్నానని,తాను సీనియర్‌ ముద్దాయిని అని ఆయనఅన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X