వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఆర్వ్యాఖ్యాలపై హైదరాబాద్లో ర్యాలీ
రాజమండ్రి:రాష్ట్ర మంత్రి జక్కంపూడి రామ్మోహన్రావు సోమవారం రాజమండ్రి కోర్టుకుహాజరయ్యారు. రెండు కేసుల్లోముద్దాయిగానూ, ఒక కేసులోఫిర్యాదుదారుగానూ ఆయన కోర్టుకుహాజరయ్యారు.
ముప్పైనాలుగవ వార్డు ఉప ఎన్నిక సందర్భంగాజక్కంపూడి రామ్మోహన్ రావుతెలుగుదేశం పార్టీ కార్యకర్తపైచేయి చేసుకున్నాడనే ఆరోపణపై కేసునమోదైంది. నీటి పారుదల శాఖ అధికారివిధుల నిర్వహణను అడ్డుకున్నారనేఆరోపణపై ఆయన మీద మరో కేసునమోదైంది. తెలుగుదేశం పార్టీ నేతఒకరిపై జక్కంపూడి పరువు నష్టం దావావేశారు.
ఈ మూడుకేసులకు సంబంధించి ఆయన సోమవారంకోర్టులో హాజరయ్యారు. తన రాజకీయజీవితం మొదలైనప్పటి నుంచి ఏదోకేసులు పెడుతూనే వున్నారని, ప్రతి సారీతాను కోర్టుకు హాజరువుతూనే ఉవ్నానని,తాను సీనియర్ ముద్దాయిని అని ఆయనఅన్నారు.
Comments
Story first published: Monday, September 27, 2004, 23:53 [IST]