వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌వ్యాఖ్యాలపై హైదరాబాద్‌లో ర్యాలీ

By Staff
|
Google Oneindia TeluguNews

ఖమ్మం:ఖమ్మం జిల్లా పాల్వంచలో ఇద్దరు పాఠశాలవిద్యార్థులు మరో పాఠశాల వాహనంఢీకొట్టడంతో మరణించారు. పాల్వంచలోనిదమ్మంపేట చౌరస్తాలో పాఠశాల వాహనంకింద పడి ఇద్దరు అన్నదమ్ములుమరణించారు.

వాహనాన్నివెనక్కి తిప్పుతున్న సమయంలో ఈప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్‌,చైతన్య ఇద్దరు విద్యార్థులుమరణించారు. వీరిద్దరూఅన్నదమ్ములు కావడంతో ఆ కుటుంబంశోకసముద్రంలో మునిగిపోయింది. ప్రవీణ్‌అక్కడికక్కడే మరణించగా,చైతన్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూమరణించాడు. వాహనం డ్రైవర్‌పరారీలో ఉన్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X