వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఆర్వ్యాఖ్యాలపై హైదరాబాద్లో ర్యాలీ
ఖమ్మం:ఖమ్మం జిల్లా పాల్వంచలో ఇద్దరు పాఠశాలవిద్యార్థులు మరో పాఠశాల వాహనంఢీకొట్టడంతో మరణించారు. పాల్వంచలోనిదమ్మంపేట చౌరస్తాలో పాఠశాల వాహనంకింద పడి ఇద్దరు అన్నదమ్ములుమరణించారు.
వాహనాన్నివెనక్కి తిప్పుతున్న సమయంలో ఈప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్,చైతన్య ఇద్దరు విద్యార్థులుమరణించారు. వీరిద్దరూఅన్నదమ్ములు కావడంతో ఆ కుటుంబంశోకసముద్రంలో మునిగిపోయింది. ప్రవీణ్అక్కడికక్కడే మరణించగా,చైతన్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూమరణించాడు. వాహనం డ్రైవర్పరారీలో ఉన్నాడు.
Comments
Story first published: Monday, September 27, 2004, 23:53 [IST]