వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఆర్వ్యాఖ్యాలపై హైదరాబాద్లో ర్యాలీ
హైదరాబాద్:హైదరాబాద్, సికింద్రాబాద్జంటనగరాల్లో గణేశ్ నిమజ్జనంప్రశాంతంగా జరుగుతోంది.అవాంఛనీయమైన సంఘటనలుజరగకుండా పోలీసులు గట్టి బందోబస్తుఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవంలో ముస్లింసోదరులు కూడా పాల్గొనడం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ నిమజ్జనకార్యక్రమం మంగళవారంతెల్లవారు జాము వరకు జరిగేఅవకాశం ఉంది. సోమవారంసాయంత్రానికి మూడు వేల విగ్రహాలనిమజ్జనం జరిగింది.
Story first published: Monday, September 27, 2004, 23:53 [IST]