వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌వ్యాఖ్యాలపై హైదరాబాద్‌లో ర్యాలీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి ప్రజా ధనందుర్వినియోగానికి పాల్పడుతున్నారనితెలుగుదేశం పార్టీ నాయకులువిమర్శించారు. ముఖ్యమంత్రిస్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనితెలుగుదేశం నాయకులు డాక్టర్‌ కోడెలశివప్రసాదరావు, సోమిరెడ్డిచంద్రమోహన్‌ రెడ్డి తదితరులుసోమవారం విలేకరుల సమావేశంలోఅన్నారు.

రాష్ట్రంలోరైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే,కరవు విలయతాండవం చేస్తుంటేముఖ్యమంత్రి వారాంతం విలాసాల్లోగడుపుతున్నారని వారన్నారు. తనఇంటి మరమ్మత్తులకు వైయస్‌ఇప్పటి వరకు మూడు కోట్ల రూపాయలదాకా ఖర్చు చేశారని, ఆ ఖర్చు ఆరు కోట్లరూపాయల దాకా చేరే అవకాశం ఉందనివారన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులనుముఖ్యమంత్రి తన వారికేకేటాయిస్తున్నారని వారు ఆరోపించారు.వైయస్‌ ఇంటి పనుల కాంట్రాక్టు తనతోడల్లుడికి కట్టబెట్టారని వారుచెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X