వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఆర్వ్యాఖ్యాలపై హైదరాబాద్లో ర్యాలీ
పూణే:ప్రముఖ ఆంగ్ల రచయిత ముల్క్రాజ్ఆనంద్ మంగళవారం ఉదయంకన్నుమూశారు. ఆయన వయస్సుతొంబై తొమ్మిదేళ్లు. ఆయనకు భార్య,కూతురు ఉన్నారు.
ఆనంద్పూణే జిల్లాలోని లోనవాలా- ఖందాలలోనివసిస్తున్నారు. తీవ్ర అస్వస్థతతోఆయన ఈ నెల పదిహేడవ తేదీనజహీంగీర్ ఆస్పత్రిలో చేరారు. ఆయనపందొమ్మిది వందల ఐదులో పెషావర్లోజన్మించారు. ఇండియన్ ఇంగ్లీష్సాహిత్యంలో ఆయనకు విశేషమైనగుర్తింపు ఉంది. అన్టచబుల్, కూలీనవలలు ఆయనకు ఎంతో పేరునుతెచ్చిపెట్టాయి.
ఆయనఆంగ్ల నవలలకు జాతీయ, అంతర్జాతీయఅవార్డులు లభించాయి. ఆయనకు పద్మభూషణ్ అవార్డు లభించింది. ప్రధాని డాక్టర్మన్మోహన్ సింగ్, మహారాష్ట్రముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండేఆస్పత్రికి ఫోన్లు చేసి ముల్కరాజ్ ఆనంద్మృతికి సంతాపం ప్రకటించారు.
Comments
Story first published: Tuesday, September 28, 2004, 23:53 [IST]