కెసిఆర్వ్యాఖ్యాలపై హైదరాబాద్లో ర్యాలీ
హైదరాబాద్:అనంతపురం జిల్లా పెనుకొండతెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాలరవిపై తాము కక్ష సాధింపు చర్యలకుపాల్పడడం లేదని హోం మంత్రి కె.జానారెడ్డి స్పష్టం చేశారు. కక్షసాధింపులో భాగంగానే పరిటాల రవీంద్రఇంటిలో పోలీసులు సోదాలునిర్వహించారనే విమర్శలను ఆయనమంగళవారం విలేకరులసమావేశంలో ఖండించారు.
తాముఎవరిపై కక్ష సాధింపు చర్యలుచేపట్టడం లేదని ఆయన అన్నారు. పోలీసువిధుల్లో భాగంగానే పరిటాల ఇంటిలో పోలీసులుసోదాలు నిర్వహించారని ఆయన చెప్పారు.శాంతి ఏర్పాటులో భాగంగానే ఆ సోదాలుజరిగాయని, పరిటాలను అవమానించాలని గానీ,కక్షతో గానీ ఆ సోదాలు నిర్వహించలేదనిఆయన వివరించారు. అందినసమాచారంతో ఈ సోదాలు జరిగాయని, ఎవరివిషయంలోనైనా ఇదే జరుగుతుందనిఆయన అన్నారు. అనంతపురం జిల్లారామగిరి మండలంలోని వెంకటాపురంగ్రామంలోని పరిటాల ఇంటిలో సోమవారంపోలీసులు సోదాలు నిర్వహించారు. రక్తంమరకలను పోలిన గుర్తులున్న చొక్కాపోలీసుల చేతికి చిక్కింది.