వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌వ్యాఖ్యాలపై హైదరాబాద్‌లో ర్యాలీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి ఇంటి పనుల కాంట్రాక్టుఅప్పగింతపై విచారణకు ఆదేశించినట్లు ఆర్థికమంత్రి కె. రోశయ్య చెప్పారు. ఈపనులను వై.యస్‌. తోడల్లుడికికట్టబెట్టారని తెలుగుదేశం పార్టీఆరోపించిన నేపథ్యంలో రోశయ్యమంగళవారం విలేకరులసమావేశంలో ఆ విషయంచెప్పారు.

ముఖ్యమంత్రిఇంటి పనుల కాంట్రాక్టు వ్యవహారంపైప్రత్యేక కార్యదర్శిరఘోత్తమరావు విచారణజరుపుతారని ఆయన చెప్పారు.విచారణకు ఆదేశించిన తర్వాత ఆవిషయంపై మాట్లాడటం సబబు కాదనిఆయన అన్నారు. తాను దాని మంచిచెడులజోలికి వెళ్లడం లేదని ఆయన అన్నారు.విచారణకు ఆదేశించిన తర్వాత దానిపైమాట్లాడటం అర్థరహితమని ఆయనఅన్నారు. తెలుగుదేశం ప్రభుత్వహయాంలో వందలాది ఆరోపణలు వచ్చాయని,ఒకదానిపై కూడా విచారణకుఆదేశించలేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X