వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఆర్వ్యాఖ్యాలపై హైదరాబాద్లో ర్యాలీ
నెల్లూరు:వచ్చే నెల పదిహేనవ తేదీ లోగాసోమశిల రిజర్వాయర్ నుంచి చెన్నైకినీరందిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు.ఆయన మంగళవారంనాడు నెల్లూరుజిల్లాలో పర్యటించారు.
నెల్లూరుమున్సిపాలిటీని కార్పోరేషన్గా చేస్తామనిఆయన హామీ ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టునిర్మాణానికి టెండర్లు పిలిచామని,నెలలోగా పనులు ప్రారంభిస్తామని ఆయనచెప్పారు. కేంద్ర మంత్రి టి. ఆర్. బాలుతోకలిసి ఆయన నాలుగు లైన్ల జాతీయరహదారిని ప్రారంభించారు. పదిహేడుకిలోమీటర్ల ఈ నాలుగు లైన్ల జాతీయరహదారి నిర్మాణానికి నూటా యాబై కోట్లరూపాయలు ఖర్చయ్యాయి. ఇందులోపెన్నానదిపై వంతెన నిర్మాణం కూడాఉంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రిపనబాక లక్ష్మి కూడా పాల్గొన్నారు.
Comments
Story first published: Tuesday, September 28, 2004, 23:53 [IST]