వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పియంప్రకటనకు ఏ ప్రత్యేకతా లేదు:టిడిపి

By Staff
|
Google Oneindia TeluguNews

కడప:తనపై నిరాధారమైన ఆరోపణలుచేసినందుకు, తన ప్రతిష్ఠకుభంగం కలిగించినందుకు ముఖ్యమంత్రివై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డికుమారుడు జగన్మోహన్‌ రెడ్డిఅనంతపురం జిల్లా పెనుకొండతెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాలరవీంద్రకు లాయర్‌ నోటీసులుఇచ్చారు.

తనపైనిరాధారమైన ఆరోపణలుచేసినందుకు పరిటాల రవీంద్రబహిరంగ క్షమాపణ చెప్పాలని,లేకుంటే కోర్టు ద్వారా చర్యతీసుకుంటానని జగన్మోహన్‌ రెడ్డిచెప్పారు. తన ప్రాణాలకు వైయస్‌నుంచి, ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డి నుంచి ముప్పు ఉన్నదని పరిటాలరవీంద్ర ఆరోపించారు. జగన్‌కనుసన్నల్లోనే జనరక్షణ సమితి పనిచేస్తూ తెలుగుదేశం పార్టీకార్యకర్తలను మట్టుబెడుతోందనిఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X