వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసియాఛాంప్‌ ఫైనల్‌లో సానియా ఓటమి

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం:అనంతపురం పోలీసులు ఆరుగురుసభ్యులతో కూడిన నకిలీ నక్సలైట్లముఠాను గురువారం అరెస్టు చేశారు.వారి నుంచి తుపాకులు, రివాల్వర్లు, వేటకొడవళ్లను, ఇతరమారణాయుధాలను పోలీసులు స్వాధీనంచేసుకున్నారు.

రంగనాయకులుఅలియాస్‌ రమేష్‌ అనే వ్యక్తినాయకత్వంలో ఈ ముఠా పీపుల్స్‌వార్‌విముక్తి పథం పేరుతో నడుస్తోందనిజిల్లా పోలీసు సూపరింటిండెంట్‌ ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. వీరు భూస్వాములనుంచి, వ్యాపారుల నుంచి బలవంతపువసూళ్లు చేస్తున్నారని ఆయనచెప్పారు. ఇటువంటి ముఠాలు జిల్లాలో మరోఐదు ఉన్నాయని, ఈ ముఠాలను కూడా త్వరలోఅరెస్టు చేస్తామని ఆయన చెప్పారు.మట్కావ్యాపారులపై కూడా పిడి యాక్టుపెడుతామని, మట్కాను వదిలిపెట్టాలని లేదాజిల్లా వదిలిపోవాలని ఆయన అన్నారు.వేటకొడవళ్లను, ఇతరమారణాయుధాలను స్వాధీనం చేయాలనిఆయన హెచ్చరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X