వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసియాఛాంప్‌ ఫైనల్‌లో సానియా ఓటమి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌)నుంచి బహిష్కృతుడైన కరీంనగర్‌జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కె.వి.రాజేశ్వరరావును కాంగ్రెస్‌చేర్చుకునే అవకాశాలున్నాయని ప్రదేశ్‌కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడుడి. శ్రీనివాస్‌ అన్నారు.

తమపార్టీలో చేరడానికి రాజేశ్వరరావుముందుకు వస్తే తమ పార్టీ జిల్లానాయకత్వంతో సంప్రదింపులు జరిపిచేర్చుకుంటామని ఆయన చెప్పారు.ఇందులో పెద్ద ఇబ్బందేమీ ఉండదని ఆయనఅన్నారు. తమ పార్టీవారిని తమ వైపులాగడానికి టి ఆర్‌యస్‌ నాయకులుప్రయత్నిస్తున్నారని, అలాగే టి ఆర్‌యస్‌వారు తమ పార్టీలో చేరడానికిముందుకు వస్తున్నారని ఆయనఅన్నారు. కె.వి. రాజశ్వేర్‌ రావుకాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లుసమాచారం.టిఆర్‌యస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావుతో చాలా కాలంగాఆయనకు విభేదాలున్నాయి. కరీంనగర్‌లోక్‌సభ సీటు నుంచి పోటీ చేయడానికిపట్టుబడుతూ ఎన్నికలకు ముందేతిరుగుబావుటా ఎగురేయడానికిరాజశ్వేర్‌ రావు సిద్ధమయ్యారు.అయితే అప్పుడు సర్దుబాటుచేసుకున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X