వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసియాఛాంప్‌ ఫైనల్‌లో సానియా ఓటమి

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌:కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌కె.వి. రాజేశ్వరరావును తెలంగాణరాష్ట్ర సమితి (టిఆర్‌యస్‌) నుంచిబహిష్కరించారు. ఈ విషయాన్ని టి ఆర్‌యస్‌ఛీఫ్‌ కో ఆర్డినేటర్‌ యాదగిరి రెడ్డిగురవారం విలేకరులతో చెప్పారు.

రాజేశ్వరరావుతెలంగాణ విద్రోహానికే కాకుండా పార్టీవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని,అవినీతి కార్యకలాపాలు కూడా సాగించినట్లుఆరోపణలున్నాయని ఆయన వివరించారు. పార్టీపరంగా హెచ్చరికలు చేసినప్పటికీ,మంత్రి లక్ష్మీకాంతరావు సూచనలుచేసినప్పటికీ రాజేశ్వరరావువినలేదని, దీంతో పరిస్థితిరాజేశ్వరరావును బహిష్కరించే దాకాపోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఈవిషయాలన్నింటిపై దర్యాప్తుచేయించామని ఆయన చెప్పారు.రాజేశ్వరరావు తానుమానుకోకపోవడమే కాకుండాఇతరులను ప్రేరేపించారని ఆయనవిమర్శించారు.కె.వి.రాజేశ్వరరావు జిల్లా పరిషత్‌చైర్మన్‌ పదవికి రాజీనామా చేయాలనిడిమాండ్‌ చేస్తూ టి ఆర్‌యస్‌కార్యకర్తలు గురువారంకరీంనగర్‌లో ర్యాలీ నిర్వహించారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఫలితంగా,మేధావుల కృషి ఫలితంగారాజేశ్వరరావు ఆ పదవికిఎన్నికయ్యారని, అందువల్లరాజేశ్వరరావు రాజీనామా చేయాల్సినబాధ్యత ఉన్నదని టి ఆర్‌యస్‌శాసనసభ్యుడు ఈటెల రాజేందర్‌అన్నారు. రాజేశ్వరరావు రాజీనామాచేసే వరకు తమ ఆందోళనకొనసాగుతుందని ఆయనచెప్పారు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X