వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆసియాఛాంప్ ఫైనల్లో సానియా ఓటమి
హైదరాబాద్:ప్రజాస్వామిక వాతావరణం కోసం చర్చలురంగం మీదికి వచ్చాయని పీపుల్స్వార్ప్రతినిధి, హైదరాబాద్ బహిరంగ సభనిర్వాహకుడు నర్సింహారెడ్డి అలియాస్గంగన్న అన్నారు. అయితే పాలకులుతమ పాత ఆలోచనలను, వాసనలనువదులుకోకుండా చర్చల ప్రక్రియనుఆయుధాల చుట్టూ ప్రభుత్వం తిప్పిందనిఆయన అన్నారు. ప్రభుత్వంతోచర్చలకు పీపుల్స్వార్, జనశక్తిఅగ్రనేతలు వస్తారని ఆయనచెప్పారు. హైదరాబాద్లోని నిజాంకళాశాల మైదానంలో గురువారంప్రారంభమైన పీపుల్స్వార్,జనశక్తిల బహిరంగ సభకు ఆయనఅధ్యక్షత వహించారు. చర్చలకుపీపుల్స్వార్, జనశక్తిల కేంద్రకమిటీ, రాష్ట్ర కమిటీ నాయకులువస్తారని సమాచారం.
Comments
Story first published: Thursday, September 30, 2004, 23:53 [IST]