వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకయ్యరాజీనామా: అద్వానీకి పార్టీ పగ్గాలు

By Staff
|
Google Oneindia TeluguNews

దానికిముందు నాలుగవ తేదీన తమప్రతినిధులతో మాట్లాడాలని నక్సలైట్‌నాయకులు ప్రభుత్వానికితెలియజేశారు. దీంతో ఈ నెల నాలుగు, ఐదుతేదీల్లో పీపుల్స్‌వార్‌, జనశక్తిలప్రతినిధులు హోం మంత్రితో చర్చలుజరుపుతారు. ఈ సమావేశంలో చర్చలకువిధివిధానాలను ఖరారు చేసే విషయమైచర్చిస్తారు. అంతేకాకుండా చర్చలు జరిగేప్రదేశాన్ని, నక్సలైట్లకు కల్పించే సేఫ్‌ప్యాపేజ్‌ వంటి అంశాల గురించిమాట్లాడుతారు.పోలీసులనిఘా ఉన్నందున ఈ నెల రెండవతేదీన నక్సలైట్‌ నాయకులకుచర్చలకు రాలేకపోతున్నారనివరవరరావు ఒక ప్రశ్నకుసమాధానంగా చెప్పారు. రెండవతేదీన చర్చలకు రావాల్సిందిగాప్రభుత్వం నక్సలైట్‌ నాయకులకుసూచించిన విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X