వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుపటిలా దూకుడుగా ఆడలేను:సచిన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ గురించితాను ఇంకా ఆలోచన చేయలేదనిముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి శుక్రవారంవిలేకరులతో అన్నారు. దసరాకానుకగా ముఖ్యమంత్రి తనమంత్రివర్గాన్ని విస్తరిస్తారని,నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేస్తారనిప్రచారం జరుగుతోంది.

నక్సల్స్‌తోచర్చలు జరిగే తీరు నక్సలైట్‌నాయకులు వచ్చి చర్చలు జరిపినప్పుడురూపుదిద్దుకుంటుందని ఆయన అన్నారు. ఈనెలాఖరుకల్లా చెన్నైకి నీరు విడుదలచేస్తామని ఆయన చెప్పారు. గతఒప్పందాలను గౌరవిస్తామని ఆయనఅన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిజయలలిత శుక్రవారం ముఖ్యమంత్రిరాజశేఖర్‌ రెడ్డిని కలిసి చెన్నైకిపదిహేను టియంసిల నీరు విడుదలచేయాలని కోరారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X