వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జనజీవనస్రవంతికి రావాలి: నక్సల్స్కువైయస్ సూచన
పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని మార్చాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి స్పందనను బట్టి తమ భవిష్యత్తు కార్యక్రమం వుంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ విషయంలో ఎస్సార్సీపై కాంగ్రెస్, టి ఆర్యస్లు వివాదాస్పద ప్రకటనలు మానుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ విషయంలో రాజశేఖర్ రెడ్డి కన్నా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నయమన్న తమ పార్టీ నేత ఎ. నరేంద్ర వ్యాఖ్యలపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు.
Story first published: Saturday, October 2, 2004, 23:53 [IST]