వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జనజీవనస్రవంతికి రావాలి: నక్సల్స్కువైయస్ సూచన
హైదరాబాద్: ఆసిఫ్నగర్ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ను గెలిపించే విషయంపై చర్చించడానికి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ నగర నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆసిఫ్నగర్ ఎన్నిక విషయంలో సమన్వయం లోపించిందనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన ఆదివారం ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
Comments
Story first published: Sunday, October 3, 2004, 23:53 [IST]