వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనజీవనస్రవంతికి రావాలి: నక్సల్స్‌కువైయస్‌ సూచన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: డివి ఆర్‌ కాలేజీ విద్యార్థి మహేందర్‌ వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మరణించాడనే ఆరోపణలను గాంధీ ఆస్పత్రి సూపరింటిండెంట్‌ ఖండించారు. అతని మరణం గురించి తనతో మాట్లాడితే అవసరమైతే విచారణకు ఆదేశించి వుండేవాడినని ఆయన విలేకరులతో అన్నారు. తమ ఆస్పత్రి సిబ్బందిపై దాడి జరగడాన్ని ఆయన ఖండించారు.

మరణాలకు వైద్యులే కారణమంటే ఎలా అని, ఈ విషయంలో ప్రజలు అర్థం చేసుకోవడం అవసరమని ఆయన అన్నారు. దాడి వల్ల తమ వైద్యులు భయపడుతున్నారని, తమ ఆస్పత్రి వైద్యులు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా గాయపడ్డారని, అటువంటప్పుడు విధులు నిర్వహించడం సాధ్యం కాదని ఆయన అన్నారు. మహేందర్‌ను బతికించడానికి తమ వైద్యులు మూడు, నాలుగు గంటలు ప్రయత్నించారని, అతను తీవ్రంగా గాయపడ్డాడని, ఎంతో రక్తం అవసరమైందని, తాము చాలా రక్తం ఎక్కించామని ఆయన వివరించారు. ఆస్పత్రికి వచ్చినవారు మరణించడం, బతకడం మామూలేనని, మరణిస్తారని అనుకున్నవారు కూడా బతికే సంఘటనలుంటాయని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X