వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జనజీవనస్రవంతికి రావాలి: నక్సల్స్కువైయస్ సూచన
హైదరాబాద్: డివి ఆర్ కాలేజీ విద్యార్థి మహేందర్ వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మరణించాడనే ఆరోపణలను గాంధీ ఆస్పత్రి సూపరింటిండెంట్ ఖండించారు. అతని మరణం గురించి తనతో మాట్లాడితే అవసరమైతే విచారణకు ఆదేశించి వుండేవాడినని ఆయన విలేకరులతో అన్నారు. తమ ఆస్పత్రి సిబ్బందిపై దాడి జరగడాన్ని ఆయన ఖండించారు.
Comments
Story first published: Monday, October 4, 2004, 23:53 [IST]