వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్,టిఆర్యస్లకు ఆదరణ తగ్గుతోంది:సిపిఐ
హైదరాబాద్: పీపుల్స్వార్ ప్రతినిధులు మంగళవారం హోం మంత్రి కె. జానారెడ్డికి తమ ప్రతిపాదిత ఎజెండా అంశాలను సమర్పించారు. నక్సల్స్ నేతలతో జరిపే చర్చలపై విధివిధానాల ఖరారుపై వారు జానారెడ్డితో చర్చించారు. కొనసాగుతున్న ప్రతినిధులతో పాటు మేధావులు కూడా నక్సలైట్ నేతలకు చర్చల్లో పాల్గొనడానికి అనుమతించాలని వారు హోం మంత్రిని కోరారు.
Comments
Story first published: Tuesday, October 5, 2004, 23:53 [IST]