వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్,టిఆర్యస్లకు ఆదరణ తగ్గుతోంది:సిపిఐ
హైదరాబాద్: నక్సలైట్లకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య చర్చలు మ్యాచ్ ఫిక్సింగ్ అని మాజీ కేంద్ర హోం మంత్రి ఎల్.కె. అద్వానీ చేసిన ప్రకటనను ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఖండించారు. నక్సలైట్లతో చర్చలు మ్యాచ్ ఫిక్సింగ్ కాదని ఆయన మంగళవారం విలేకరులతో అన్నారు.
Comments
Story first published: Tuesday, October 5, 2004, 23:53 [IST]