వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్,టిఆర్యస్లకు ఆదరణ తగ్గుతోంది:సిపిఐ
ఒంగోలు: రైతులపై పోలీసుల లాఠీచార్జికి నిరసనగా ఉభయ కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు బుధవారం కలెక్టరేట్ కార్యాలయం ముందు పికెటింగ్ చేశారు. సాగర్ జలాలను విడుదల చేయాలంటూ మంగళవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రదర్శన చేసిన రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ లాఠీచార్జిలో ఇద్దరు గాయపడ్డారు.
Comments
Story first published: Wednesday, October 6, 2004, 23:53 [IST]