వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్,టిఆర్యస్లకు ఆదరణ తగ్గుతోంది:సిపిఐ
హైదరాబాద్: తాము పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి కట్టుబడి వున్నామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. మానసికంగా బలహీనులైనవారికి కౌన్సెలింగ్ నిర్వహించే ఒక సంస్థ సక్సెస్ ఫోరమ్ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఇక్కడ రైతులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Story first published: Wednesday, October 6, 2004, 23:53 [IST]