జనజీవనస్రవంతికి రావాలి: నక్సల్స్కువైయస్ సూచన
న్యూఢిల్లీ: మైనారిటీలకురిజర్వేషన్లు కల్పించడానికి ఒక కమిషన్నియమించడానికి ప్రయత్నిస్తున్న కేంద్రప్రభుత్వానికి ఎన్నికల కమిషన్బ్రేక్వేసింది. ఒక వర్గం వారి ఓట్లపై దీని ప్రభావంవుంటుందనే భావనతో కమిషన్ కేంద్రప్రభుత్వ ప్రయత్నానికి అభ్యంతరంచెప్పింది. మత, భాషాపరమైన మైనారిటీలలోసామాజికంగా ఆర్ధికంగా వెనుకబడినవారి సంక్షేమం కోసం ఒక జాతీయ కమిషన్ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అయితేదేశంలో ప్రస్తుతంరెండు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నందునప్రత్యేకించి ఒక వర్గం ఓటర్లుపై దీని ప్రభావంచూపుతుందని ఎన్నికల కమిషన్ క్యాబినెట్కార్యదర్శికి తెలిపింది. అక్టోబరు 13తో ఎన్నికలప్రక్రియ ముగిసిన తరువాత దీనికిసంబంధించిన నిర్ణయం తీసుకోవచ్చని, అప్పటివరకు దీనిని వాయిదా వేయాలని కమిషన్పేర్కొంది. కాగా హాజ్ యాత్రికుల కోసం ప్రవేశపెట్టినసబ్సిడీ విషయంలో కమిషన్ తన దృక్పధాన్నిమార్చుకోవాలని కేంద్రం కోరినట్టు తెలిసింది.భవిష్యత్తులో ఇలాంటి పరిస్థతి రాకుండావుండాలని ఆశిస్తున్నట్టు కమిషన్ పేర్కొంది.