వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనజీవనస్రవంతికి రావాలి: నక్సల్స్‌కువైయస్‌ సూచన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నక్సలైట్లతో చర్చలకు గురువారంలైన్‌ క్లియర్‌ అయింది. ఈ నెల ఒకటోతేదీన నక్సలైట్ల ప్రతినిధులుప్రభుత్వం ముందు ఉంచిన షరతులజాబితాలో ఏడు పాయింట్లను ప్రభుత్వంఅంగీకరించినట్టు హోంమంత్రి జానారెడ్డిగురువారం సాయంత్రంవిలేకరులకు చెప్పారు.

నక్సలైట్లతోచర్చలు ప్రారంభమైనట్టేనని హోంమంత్రిజానారెడ్డి ఆనందంగా ప్రకటించారు. ఈనెల పదిహేనో తేదీన ప్రభుత్వంతో చర్చలకువస్తున్న పీపుల్స్‌వార్‌, జనశక్తిఅగ్రనేతలకు గట్టి భద్రత కల్పిస్తామని, వారికి ప్రభుత్వమే భోజన, వసతి సౌకర్యకల్పిస్తుందని ముఖ్యమంత్రితో రెండు గంటల సేపుసమావేశమై వచ్చిన తర్వాతహోంమంత్రి ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X