వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జనజీవనస్రవంతికి రావాలి: నక్సల్స్కువైయస్ సూచన
ముల్తానాబాద్: పాకిస్థాన్లోని ముల్తాన్ నగరంలో గురువారం జరిగిన రెండు బాంబు పేలుడు సంఘటనల్లో ముప్పై తొమ్మిది మంది మరణించారు. పంజాబ్ ప్రొవిన్స్లోని ముల్తాన్ నగరంలో సున్నీ అతివాద సంస్థ సిఫా - ఎ - సెహబా ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీకి కొద్ది దూరంలో రెండు సార్లు బాంబు పేలుళ్లు సంభవించాయి.
Comments
Story first published: Thursday, October 7, 2004, 23:53 [IST]