వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జనజీవనస్రవంతికి రావాలి: నక్సల్స్కువైయస్ సూచన
హైదరాబాద్:తాను కరడుగట్టిన కాంగ్రెస్వాదినని, తెలంగాణ రాష్ట్ర ఏర్పడినతర్వాత తాను సొంతగూటికి చేరుకున్నా ఆశ్చర్యంలేదని టిఆర్ఎస్ నాయకుడు, రాష్ట్ర రవాణా శాఖమంత్రిసంతోష్ రెడ్డి గురువారం సంచలనప్రకటన చేశారు.
టిఆర్ఎస్ తెలంగాణరాష్ట్ర సాధన కోసం ఏర్పడిందే కానీ ఇదిపూర్తి స్ధాయి రాజకీయ పార్టీ కాదని ఆయనఅన్నారు. టిఆర్ఎస్ నాయకులువివాదాస్పద ప్రకటనలు చేయరాదనిసంతోష్ రెడ్డి హితవు చెప్పారు.తాను ఎంత కరడు గట్టిన కాంగ్రెస్వాదినో, అంతే కరడు గట్టినతెలంగాణ వాదినని ఆయన చెప్పారు.
Story first published: Thursday, October 7, 2004, 23:53 [IST]