వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్య,కుమార్తెల సమక్షంలో వీరప్పన్‌ ఖననం

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి:తిరుమలలో మహా ప్రాకారం నిర్మాణంపైఒక కమిటీ వేయాలనే ఆలోచనలో ఉన్నట్లుదేవాదాయ శాఖ మంత్రి ఎం.సత్యనారాయణ రావు చెప్పారు. ఈవిషయం ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి పరిశీలనలో ఉన్నదని,ఆయన అనుమతి రాగానే కమిటీఏర్పాటవుతుందని ఆయన శుక్రవారంఇక్కడ విలేకరులతో చెప్పారు.

కమిటీసభ్యులు ఆగమ శాస్త్ర పండితులతో పాటుఅన్ని వర్గాల వారిని కలిసి నివేదికరూపొందిస్తుందని, ఆ కమిటీ నివేదికసిఫార్సులకు మేరకు ప్రభుత్వంనిర్ణయం తీసుకుంటుందని ఆయనవివరించారు. తాను దేవాదాయ భూములవిక్రయానికి వ్యతిరేకమని ఆయనఆయన చెప్పారు. దేవాదాయ ఆస్తులవివరాలను సేకరిస్తున్నామని ఆయనచెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X