వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భార్య,కుమార్తెల సమక్షంలో వీరప్పన్ ఖననం
కరీంనగర్:వైద్యుల నిర్లక్ష్యంతో కరీంనగర్జిల్లా జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలొ ఒక మహిళమరణించింది. రక్తస్రావం ఎక్కువగాజరిగినా పట్టించుకోకపోవడం వల్లనేకృష్ణవేణి అనే మహిళమరణించినట్లు ఆమె బంధువులుఆరోపిస్తున్నారు.
రెండోరోజుల క్రితం కృష్ణవేణికి ఆపరేషన్చేశారు. అయితే శుక్రవారం నాడురక్తస్రావం విపరీతంగా జరిగింది. ఈవిషయం తాము చెప్పినా వైద్యులుపట్టించకోలేదని ఆమె తల్లిఆరోపిస్తున్నది. కొద్దిసేపటికి ఏదో ఇంజక్షన్ఇచ్చారని, దాంతో రక్తస్రావం ఆగినట్లుకనిపించిందని, అయితే మళ్లీ ఎక్కువగారక్త స్రావం జరగసాగిందని ఆమెవివరించింది. దాంతో కృష్ణవేణినికరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లడానికిపూనుకున్నారు. కరీంనగర్ ఆస్పత్రికితీసుకొని వెళ్లుండగామార్గమధ్యంలోనే ఆమెమరణించింది.
Comments
Story first published: Friday, October 8, 2004, 23:53 [IST]