వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వీరప్పన్మృతిపై కన్నడ రాజ్కుమార్హర్షం
విజయవాడ:తెలంగాణ ప్రాంత అభివృద్ధినికోరుకునేవారెవరూ పులిచింతల రిజర్వాయరు నిర్మాణాన్నిఅడ్డుకోరనికృష్ణాడెల్టా పరిరక్షణ సమితి కన్వీనర్ ,అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్వ్యాఖ్యానించారు. పులిచింతల వల్ల నాగార్జున సాగర్నుంచి నీటి వాడకం తగ్గి సాగర్ఆయకట్టుకు పుష్కలంగా నీటిని వాడుకోవచ్చని ఆయన అన్నారు.
ప్రాంతీయతత్వంతో ప్రజలను రెచ్చగొట్టవద్దనిఆయన టిఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావుకుసూచించారు. పులిచింతల రిజర్వాయరునుమునేరు వద్ద నిర్మించాలని చంద్రశేఖరరావుకోరుతున్నారని, కానీ ఆ ప్రాంతంలో భూమిలూజుగా ఉన్నందున రిజర్వాయర్ అక్కడ నిర్మించడంసురక్షితం కాదని నిపుణులు సూచించారని ఆయన అన్నారు.
Story first published: Saturday, October 9, 2004, 23:53 [IST]