వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వీరప్పన్మృతిపై కన్నడ రాజ్కుమార్హర్షం
విశాఖపట్నం:రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిఎం.సత్యనారాయణ రావు శనివారంస్వల్పంగా అస్వస్ధులయ్యారు. ఆయనకువైజాగ్లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్సచేసి డిశ్చార్జి చేశారు. ఇటీవలఆయన పాలకొల్లులో బసచేసినప్పుడుపడుకున్న మంచం విరగడంతోఆయన కాలుకి గాయమైంది.
అయినాఆయన పర్యటననుకొనసాగించడంతో కాలి గాయంతిరగబెట్టి ఆయన సరిగా నడవలేని పరిస్ధితి ఏర్పడింది.చికిత్స అనంతరం ఆయన యధావిధిగా పర్యటన కొనసాగించారు.
Story first published: Saturday, October 9, 2004, 23:53 [IST]