వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీరప్పన్‌మృతిపై కన్నడ రాజ్‌కుమార్‌హర్షం

By Staff
|
Google Oneindia TeluguNews

మెదక్‌:టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చంద్రశేఖరరావుకు తెలంగాణరాష్ట్రం అవసరం లేదని ఆయనకుపదవులు ఉంటే చాలని టిడిపి అధ్యక్షుడుచంద్రబాబు నాయుడువిమర్శించారు. సిద్ధిపేట ఉప ఎన్నిక కోసం ఆ నియోజకవర్గంలోశనివారంపర్యటించిన ఆయన చంద్రశేఖరరావునే టార్గెట్‌గాచేసుకున్నారు.

దాదాపు పదిహేనేళ్ళుతెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయనకన్నతల్లినే మోసం చేసినవిధంగా తనకు రాజకీయ భవిష్యత్తుని ఇచ్చినపార్టీని మోసగించి వెళ్ళిపోయారని ఆయన దుయ్యబట్టారు.తమకు ఓటు వేయకపోతే నీటిసరఫరా నిలిపివేస్తామని టిఆర్‌ఎస్‌ నాయకులుబెదిరిస్తున్నారని టిడిపికార్యకర్తలు చంద్రబాబు నాయుడుజరిపిన రోడ్‌షోలో ఫిర్యాదు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X