వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వీరప్పన్మృతిపై కన్నడ రాజ్కుమార్హర్షం
నాగపూర్:ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపైఅన్ని పార్టీలు అంగీకరిస్తే రెండో ఎస్సార్సీఅవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్రాజశేఖరరెడ్డి అన్నారు. అయితేప్రత్యేక తెలంగాణ విదర్భలకుకాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన మహారాష్ట్రలోని తెలుగువారు.
నివసించే ప్రాంతాల్లో కాంగ్రెస్తరఫున ప్రచారం చేస్తూవెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోరైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితవిద్యుత్ ఇస్తోందని రాజశేఖరరెడ్డి చెప్పారు. అనేక ప్రాంతాల్లో ఆయనతెలుగులోనే మాట్లాడారు.
Comments
Story first published: Saturday, October 9, 2004, 23:53 [IST]