వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలోకాంగ్రెస్‌-ఎన్‌సిపి విజయం

By Staff
|
Google Oneindia TeluguNews

ఇటానగర్‌:అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లోకాంగ్రెస్‌ ముందంజలో ఉన్నది. కాంగ్రెస్‌స్పష్టమైన మెజారిటీ దిశగాముందుకు సాగుతోంది. ఇప్పటివరకు ప్రకటించిన నలబై అయిదు స్థానాల్లోఇరవై నాలుగు సీట్లను కాంగ్రెస్‌ కైవసం చేసుకొనిఆధిక్యతలో కొనసాగుతోంది. బిజెపికి ఆరు స్థానాలు దక్కాయి.ఇండిపెండెంట్లు పన్నెండు మందిగెలిచారు. వీరిలో చాలా మంది కాంగ్రెస్‌తిరుగుబాటు అభ్యర్థులు.

అరుణాచల్‌కాంగ్రెస్‌ ఒక స్థానాన్ని, నేషనలిస్టు కాంగ్రెస్‌రెండు స్థానాలను గెలుచుకున్నాయి. మొత్తం అరవైసీట్లు గల అరుణాచల్‌ అసెంబ్లీ స్థానాలుఉండగా నలబై రెండు స్థానాల ఓట్లలెక్కింపు ఆదివారం ఉదయం ప్రారంభమైంది.పన్నెండు స్థానాల ఓట్ల లెక్కింపుసోమవారం జరుగుతుంది. మిగతా స్థానాలలెక్కింపు ఆలస్యంగా మొదలైంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X