వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మహారాష్ట్రలోకాంగ్రెస్-ఎన్సిపి విజయం
ఇటానగర్:అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లోకాంగ్రెస్ ముందంజలో ఉన్నది. కాంగ్రెస్స్పష్టమైన మెజారిటీ దిశగాముందుకు సాగుతోంది. ఇప్పటివరకు ప్రకటించిన నలబై అయిదు స్థానాల్లోఇరవై నాలుగు సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకొనిఆధిక్యతలో కొనసాగుతోంది. బిజెపికి ఆరు స్థానాలు దక్కాయి.ఇండిపెండెంట్లు పన్నెండు మందిగెలిచారు. వీరిలో చాలా మంది కాంగ్రెస్తిరుగుబాటు అభ్యర్థులు.
Comments
Story first published: Sunday, October 10, 2004, 23:53 [IST]