వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలోకాంగ్రెస్‌-ఎన్‌సిపి విజయం

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూర్‌:భారత్‌పై తొలి క్రికెట్‌ టెస్టు మ్యాచ్‌లోఆస్ట్రేలియా భారీ విజయాన్ని సాధించింది.కంగారూలు భారత్‌పై రెండు వందలపదిహేడు పరుగుల భారీ ఆధిక్యతతోవిజయదుందుభి మోగించారు. భారత్‌ టాప్‌ఆర్డర్‌ ఘోరంగా విఫలమైంది. టెయిల్‌ఎండర్స్‌ ఎంత రెచ్చిపోయి ఆడినా ఓటమినితప్పించలేకపోయారు.

ఇర్ఫాన్‌పఠాన్‌, హర్బజన్‌ సింగ్‌ ఎనిమిదో వికెట్‌భాగస్వామ్యానికి ఎనబై తొమ్మిది పరుగులుజోడించారు. దీంతో వీరు ఆస్ట్రేలియాపై ఎనిమిదోవికెట్‌ భాగస్వామ్యానికి ఈ పరుగులుసాధించి రికార్డు నెలకొల్పారు. గతంలోటెండూల్కర్‌, కిరణ్‌మోరేలో ఎనిమిదోవికెట్‌ భాగస్వామ్యానికి ఎనబై ఒక్కపరుగులు చేశారు. పఠాన్‌ టెస్టుమ్యాచ్‌ల్లో తన మొదటి అర్థ సెంచరీచేశాడు. అతను యాబై అయిదుపరుగులు చేశాడు. పఠాన్‌ వికెట్‌కుఇరు వైపులా కొన్ని ఆకర్షణీయమైనషాట్లు కొట్టాడు.

పఠాన్‌,ద్రావిడ్‌ కలిసి నిలకడగాఆడుతుండడంతో ఆస్ట్రేలియా బౌలర్లకుదిక్కు తోచలేదు. అయితే ద్రావిడ్‌ అరవైపరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్దకాప్రోవిజ్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు.కుంబ్లే అవుట్‌ అయిన తర్వాతబ్యాటింగ్‌కు వచ్చిన హర్బజన్‌ ధాటిగాఆడాడు. వార్నే బౌలింగ్‌లో అతను భారీ సిక్స్‌కొట్టాడు. నూటా యాబై ఒక్క పరుగులుచేసిన మైకెల్‌ క్లార్క్‌ మ్యాన్‌ ఆఫ్‌ దమ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X