వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలోకాంగ్రెస్‌-ఎన్‌సిపి విజయం

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు:చిన ఆరుట్ల నుంచి పీపుల్స్‌వార్‌ నేతలురామకృష్ణ, సుధాకర్‌, గణేష్‌సోమవారం సాయంత్రం ఆరున్నరగంటల ప్రాంతంలో గుత్తికొండ బిలం చేరుకున్నారు. దోర్నాలమీదుగా జూలకల్లు దాకా వారు వాహనాల్లోముందుకు సాగారు. మధ్యమధ్యలో వారు ప్రజలనుకలుసుకున్నారు. ఒకటి రెండు చోట్లప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

క్వాలిస్‌వాహనం పైభాగాన నిలబడి రామకృష్ణనినాదాలు ఇచ్చారు. రోడ్డుకు ఇరువైపులా ప్రజలునించుని వారిని చూడసాగారు. వాహనంపైభాగాన కూర్చుని కొద్దిసేపు రామకృష్ణప్రయాణం చేశారు. నర్సారావు పేటడియస్‌పి హరికృష్ణ నేతృత్వంలోపీపుల్స్‌వార్‌ నేతలకు పోలీసుభద్రత కల్పించారు. మధ్యలోటిఫిన్‌ చేయడానికి ఒకసారి ఆగారు.మఫ్టీలోపోలీసులను ఉపసంహరించుకోవాలనిపీపుల్స్‌వార్‌ ప్రతినిధి వరవరరావుహోం మంత్రి కె. జానారెడ్డికి ఫోన్‌ చేసికోరారు. దాంతో జానారెడ్డి పోలీసుఅధికారులకు ఆదేశాలు జారీ చేశారు.గుత్తికొండ నుంచి బిలంలో జరిగే సభా వేదికవరకు జరిగే ర్యాలీలో పీపుల్స్‌వార్‌నేతలు పాల్గొనాల్సి ఉంది. అయితే వారుర్యాలీలో పాల్గొనకుండా నేరుగా వేదికవద్దకు వచ్చారు.పీపుల్స్‌వార్‌బిలం సభకు పెద్ద యెత్తున జనంతరలి వచ్చారు. జన నాట్య మండలి,అరుణోదయ కళాకారులు ప్రదర్శనలుఇచ్చారు. వంగపండు ప్రసాదరావు,ఆయన కూతురు ఉష, అరుణోదయకుచెందిన విమల తదితరులుప్రదర్శనల్లో పాల్గొన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X