వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మహారాష్ట్రలోకాంగ్రెస్-ఎన్సిపి విజయం
గుంటూరు:చిన ఆరుట్ల నుంచి పీపుల్స్వార్ నేతలురామకృష్ణ, సుధాకర్, గణేష్సోమవారం సాయంత్రం ఆరున్నరగంటల ప్రాంతంలో గుత్తికొండ బిలం చేరుకున్నారు. దోర్నాలమీదుగా జూలకల్లు దాకా వారు వాహనాల్లోముందుకు సాగారు. మధ్యమధ్యలో వారు ప్రజలనుకలుసుకున్నారు. ఒకటి రెండు చోట్లప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Comments
Story first published: Monday, October 11, 2004, 23:53 [IST]