వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలోకాంగ్రెస్‌-ఎన్‌సిపి విజయం

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు:విప్లవవీరుడు చారు మజుందార్‌ స్మారకస్థూపాన్ని పీపుల్స్‌వార్‌ రాష్ట్ర కమిటీకార్యదర్శి రామకృష్ణ సోమవారంసాయంత్రం ఆవిష్కరించారు. గుత్తికొండబిలం చేరుకోగానే ఆయన వేదిక మీదికిఎక్కి అందరికీ దర్శనమిచ్చారు. వేదికమీదికి ఎవరూ రావద్దని అంతకుముందు ఎంత మంది వేడుకున్నాపట్టించుకోలేదు. దాంతోరామకృష్ణనే స్వయంగా పూనుకుని ఆవిజ్ఞప్తి చేశారు.

ఉద్యమంఅవసరం దృష్ట్యా తాము వచ్చామనిఆయన చెప్పారు. తాముకలుసుకోవాల్సినవారు చాలా మందివున్నారని, ఒక్కొక్కరినీ కలుసుకోవాల్సిఉన్నదని, ఇది ఇప్పుడు సాధ్యం కాదనిఆయన అన్నారు. కలుసుకోవడానికిసమయం ఉందని ఆయన అన్నారు.క్రమశిక్షణాయుతంగా కూర్చుందామనిఆయన విజ్ఞప్తి చేశారు. మీడియాప్రతినిధులతో రేపు మాట్లాడుతామనిఆయన చెప్పారు.గుత్తికొండబిలం పీపుల్స్‌వార్‌ నాయకులతో,కార్యకర్తలతో, సానుభూతిపరులతోఎరుపెక్కింది. విప్లవ నినాదాలుమిన్నంటాయి. బహిరంగ సభలోప్రముఖ న్యాయవాది కె.జి. కన్నాభిరాన్‌,పీపుల్స్‌వార్‌ ప్రతినిధి వరవరరావుతదితరులు ప్రసంగించారు.ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘంనేత ఎం.టి. ఖాన్‌ కూడా పాల్గొన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X